News July 11, 2024
రూ.4.04 కోట్లతో నెల్లూరు రోడ్లు బాగయ్యేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పలు మార్గాల్లో ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, కావలి, గూడూరు పరిధిలో 60 KM రాష్ట్ర రోడ్ల బాగుకు రూ.1.14 కోట్లు, 220 KM జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.2.90 కోట్లు అవసరమని గుర్తించారు. మొత్తంగా రూ.4.04 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
Similar News
News December 3, 2025
నెల్లూరు జిల్లాలో పెరిగిన పంట నష్టం..!

దిత్వా తుఫానుతో నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా బోగోల్, బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు,సంగం, అల్లూరు మండలాల పరిధిలో 29 గ్రామాల్లో 116 హెక్టార్లలో నర్సరీ దశలో, 507 హెక్టార్లలో సాగులో ఉన్న వరిపంట దెబ్బతింది. ఇందుకు సంబంధించి 439 మంది రైతులు నష్ట పోయారు. మొంథా తుఫానుతో ఇటీవల చేతికందే దశలో పంట దెబ్బతినగా.. మరోసారి దిత్వా తుఫాన్తో మరోసారి రైతులకు నష్టం వాటిల్లింది.
News December 3, 2025
నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.
News December 3, 2025
నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.


