News May 10, 2024
రేణిగుంటలో వైసీపీ ఆఫీసు సీజ్

రేణిగుంట వైసీపీ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని వంతెన కింద వైసీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు నిత్యం ఇక్కడే ఉంటారు. ఎన్నికల సందర్భంగా అక్కడ తాయిలాలు అందజేస్తున్నట్లు సమాచారం రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సలోని, ఎంపీడీవో విష్ణు చిరంజీవి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేసి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 22, 2026
చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.
News January 22, 2026
చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.
News January 22, 2026
చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.


