News April 3, 2024

రేపు నాయుడుపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

image

తిరుపతి: నాయుడుపేటలో రేపు ‘మేమంతా సిద్ధం’ సబ జరగనుండడంతో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు నాయుడుపేట సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నర్సారెడ్డి కండ్రిగ NH -16 సమీపంలో రేపు సాయంత్రం సభ జరగనుండటంతో నెల్లూరు వైపు నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు గూడూరు జంక్షన్ నుంచి వయా గూడూరు టౌన్ మీదుగా మళ్లించినట్లు తెలిపారు.

Similar News

News April 11, 2026

నెల్లూరు: నేటి నుంచి చేపల వేట బంద్

image

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

News April 11, 2026

నేర నియంత్రణే లక్ష్యం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News April 11, 2026

నేర నియంత్రణే లక్ష్యం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.