News April 11, 2025

రేపే రిజల్ట్.. నంద్యాల జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. నంద్యాల జిల్లాలో ఫస్టియర్ 15,692 మంది, సెకండియర్ 13,400 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News November 15, 2025

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

image

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నంబర్‌కు రూ.22,72,222, TG09J009 నంబర్‌కు రూ.6,80,000, TG09J005 నంబర్‌కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.

News November 15, 2025

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

image

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నంబర్‌కు రూ.22,72,222, TG09J009 నంబర్‌కు రూ.6,80,000, TG09J005 నంబర్‌కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.

News November 15, 2025

కృష్ణా: నిందితుడితో టిఫిన్ చేసిన నలుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

image

YCP సోషల్ మీడియా కార్యకర్త, NRI విజయ భాస్కర రెడ్డి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 13న భాస్కర రెడ్డిని కోర్టు అనుమతితో స్వగ్రామం తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బంది ఇద్దరు, పెనమలూరు PSకు చెందిన ASI, మరో కానిస్టేబుల్ నిందితుడితో కలిసి ఓ హోటల్‌లో టిఫిన్ చేయడంతో వారిని SP సస్పెండ్ చేశారు. ASI సస్పెన్షన్‌పై SP ఏలూరు రేంజ్ IGకి రిపోర్ట్ పంపారు.