News February 11, 2025
రైతులకు అందుబాటులో ఎరువులు: డీఏఓ రాధిక

సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి అవసరం అయినా ఎరువులు అందుబాటులో ఉన్నాయని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధికా తెలిపారు. ఎరువుల సరఫరాపై సోమవారం డిఏఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఏంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు పంటలకు కావాల్సిన ఎరువులు తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News November 18, 2025
MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.
News November 18, 2025
MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.
News November 18, 2025
HYD: MTech విద్య వైపు పెరుగుతున్న ఆసక్తి!

HYDలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో MTechకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరోవైపు యూనివర్సిటీలలో PhD పట్టాలు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా ఎడ్యుకేషన్ సైట్ కన్జీవ్ తెలిపింది. MTech విద్యలో ఫ్యాకల్టీలో దాదాపు 70% వరకు PhDలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాలు పాటించేలా యూనివర్సిటీలో చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


