News March 28, 2025

రైతులు పరిహారం సద్వినియోగించుకోవాలి: VKB కలెక్టర్

image

ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మతి తెలిపిన రైతులకు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

Similar News

News December 2, 2025

ఆదిలాబాద్: నజరానా.. ఈసారైనా వచ్చేనా..?

image

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటికి ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుంది. అయితే గత సర్పంచ్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో 160, NRMLలో 88, ASF జిల్లాలో 49 పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పంచాయతీలకు ప్రభుత్వం ఇంకా నజరానా విడుదల చేయలేదు. ఈసారి ఏకగ్రీవం చేస్తే మళ్లీ నిధులు వస్తాయో లేదోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిధులు వస్తే పంచాయితీలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.

News December 2, 2025

చిమిడిపల్లి-అరకు రైలు పట్టాల మార్పిడి

image

అనంతగిరి మండలం చిమిడిపల్లి నుంచి అరకు వరకు రైలు పట్టాల మార్పిడి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సోమవారం పీడబ్ల్యూ దొర ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది పాల్గొని కొత్త రైల్వే పట్టాలను మార్చడం ప్రారంభించారు. పట్టాల మార్పిడితో ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలు మరింత మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

News December 2, 2025

చిమిడిపల్లి-అరకు రైలు పట్టాల మార్పిడి

image

అనంతగిరి మండలం చిమిడిపల్లి నుంచి అరకు వరకు రైలు పట్టాల మార్పిడి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సోమవారం పీడబ్ల్యూ దొర ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది పాల్గొని కొత్త రైల్వే పట్టాలను మార్చడం ప్రారంభించారు. పట్టాల మార్పిడితో ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలు మరింత మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.