News April 1, 2025

రైలు నుంచి జారిపడి విశాఖ వాసి మృతి

image

విశాఖకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తుని GRP పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం కాకినాడ(D) గొల్లప్రోలు వద్ద జరిగింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె పుట్టి వెంట్రుకలు తీయించేందుకు భార్యతో కలిసి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తున్నాడు. చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన ఆయన కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 28, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ రక్త వ్యాధులపై అవగాహన పెరగాలి: భద్రాద్రి కలెక్టర్
✓ నెలవారీ నేర సమీక్ష జరిపిన భద్రాద్రి ఎస్పీ
✓ తెప్పోత్సవం, ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
✓ పాల్వంచ: ఏకపక్షంగా పంచాయతీ అభ్యర్థుల ఎంపిక: వనమా
✓ సుజాతనగర్: దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్
✓ భద్రాచలం కొండరెడ్ల అభివృద్ధికి కృషి: ఐటీడీఏ ఏపీఓ
✓ కొత్తగూడెం: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

News November 28, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ రక్త వ్యాధులపై అవగాహన పెరగాలి: భద్రాద్రి కలెక్టర్
✓ నెలవారీ నేర సమీక్ష జరిపిన భద్రాద్రి ఎస్పీ
✓ తెప్పోత్సవం, ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
✓ పాల్వంచ: ఏకపక్షంగా పంచాయతీ అభ్యర్థుల ఎంపిక: వనమా
✓ సుజాతనగర్: దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్
✓ భద్రాచలం కొండరెడ్ల అభివృద్ధికి కృషి: ఐటీడీఏ ఏపీఓ
✓ కొత్తగూడెం: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

News November 28, 2025

పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

image

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.