News August 7, 2024
రైల్వేకోడూరు: లారీ బైక్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

రైల్వేకోడూరు- మైసూరు వారిపల్లి దగ్గర బైక్లో వస్తున్న వ్యక్తి లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుని పేరు కిరణ్ కుమార్ రెడ్డి(23) అని ఇతను కోడూరు నుంచి మాధవరంపోడుకు వళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్లియర్ చేసి కేసు నమోదు చేశారు.
Similar News
News April 12, 2026
ఖాజీపేట నిందితుడి కాలికి సర్జరీ.!

ఖాజీపేటలో శుక్రవారం మైనర్ బాలికను వెంకటేశ్ అనే యువకుడు గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు నిందితుడిని పట్టుకొని జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడి మోకాలి కింది భాగంలో ఎముక విరిగింది. కాగా దీనికి శనివారం కడప రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి ఎముకను సరిచేశారు.
News April 11, 2026
ప్రొద్దుటూరులో ఇద్దరు ఆత్మహత్య

ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. వారిరువురు శనివారం ఇంటిలోని వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2026
ప్రొద్దుటూరులో ఇద్దరు ఆత్మహత్య

ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. వారిరువురు శనివారం ఇంటిలోని వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.


