News March 23, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు: SI సంతోషి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన నర్సిపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. SI సంతోషి వివరాల మేరకు.. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన శంకరరావు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న రెండు ద్వి చక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో శంకర్రావు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం నిమిత్తం KGHకు తరలించారని ఎస్ఐ సంతోషి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News November 18, 2025

ఏలూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.

News November 18, 2025

ఏలూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.

News November 18, 2025

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో నాసిరకం భోజనం..?

image

NZB జిల్లా డిచ్‌పల్లి పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో వంటల్లో నాసిరకం సరకులు వాడుతున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీలోని హాస్టల్ విద్యార్థులు వంట సామగ్రి నాణ్యతపై నిరసన తెలియజేశారు. ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ మెస్‌లో వంటకాలను తయారు చేయడానికి నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత గల సరకులు వినియోగిస్తున్నారని, దీనివల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని విద్యార్థులు వాపోయారు.