News February 5, 2025
లక్ష డప్పులతో కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కి అమరావతి వెళ్లండి: డా.రవి

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపి అమలుపరిచిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయోత్సవ సంబరాలలో భాగంగా ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు.
Similar News
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
News November 17, 2025
HYD: 3 ప్రమాదాలు.. 25 రోజులు..83 మంది

ఒక్కరు.. ఇద్దరు కాదు.. 83 మంది దర్మరణం పాలయ్యారు. కేవలం 25 రోజుల వ్యవధిలో బస్సు ప్రమాదాల రూపంలో 83 మంది నగర వాసులు, శివారు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో అక్టోబర్ 24న 19 మంది, నవంబర్ 4న చేవెళ్లలో 19 మంది, ఈరోజు తెల్లవారుజామున సౌదీలో 45 మంది దుర్మరణం చెందారు. ఈ మూడు ఘోర రోడ్డు ప్రమాదాలన్నీ బస్సు ప్రమాదాలే కావడం గమనార్హం.


