News November 11, 2024

లావేరు: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా

image

లావేరు మండలంలోని భీమునిపాలెంలో అదపాక రహదారిపై సోమవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తామాడ మెడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న కొత్తకోట గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరికి కాళ్ళు, చేతులు విరిగిపోవడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులందరినీ స్థానికులు సహాయంతో 108లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.