News June 4, 2024
లీడ్లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి లీడ్లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గూడురు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గుడిగు రుద్రరాజు తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 1వ రౌండ్లో ఓట్లు ఇలా..
➢ పురందీశ్వరి: 1973
➢ చెల్లుబోయిన: 4195
➢ మురళీధర్: 371
➠ 2వ రౌండ్ ముగిసే సరికి పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Similar News
News November 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ విస్తరణ

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.
News November 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ విస్తరణ

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.
News November 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ విస్తరణ

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.


