News February 26, 2026

లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

image

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

Similar News

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.