News January 29, 2025
వనపర్తి: ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపిక

గోపాల్పేట మండలానికి చెందిన బెంజిమన్ ప్రభాకర్ దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకి సెలక్ట్ అయ్యారు. నేపాల్లోని ఖాట్మాండులో వచ్చే నెల 14న జరగబోయే టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనున్నారు. ప్రభాకర్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Similar News
News November 27, 2025
రాజేష్ మృతిపై ఇంటెలిజెన్స్ డీజీకి మంద కృష్ణ మాదిగ ఫిర్యాదు

కోదాడ పట్టణానికి చెందిన దళిత (మాదిగ) వ్యక్తి కర్ల రాజేష్ హత్యకు కారకులైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ పోలీసులు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ డీజీ(ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పోలీసుల చిత్రహింసలకు గురి చేయడంతోనే రాజేష్ చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 27, 2025
తూర్పు గోదావరి జిల్లాలోకి మండపేట.. జీవో విడుదల

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. నెల రోజుల గడువులో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 జనవరి 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టుదలతో కృషి చేసి ఈ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని కూటమి నాయకులు తెలిపారు.
News November 27, 2025
తూర్పు గోదావరి జిల్లాలోకి మండపేట.. జీవో విడుదల

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. నెల రోజుల గడువులో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 జనవరి 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టుదలతో కృషి చేసి ఈ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని కూటమి నాయకులు తెలిపారు.


