News March 19, 2025
వనపర్తి: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది: రాజేంద్రప్రసాద్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి బీసీ ఎస్సీ వర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం కోసం కులగణనను చేపడతామన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేశారన్నారు.
Similar News
News November 18, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు గుట్కా కేసులు

ప్రభుత్వ నిషేధిత పోగాకు విక్రయిస్తున్న ముగ్గురిపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.18,500 విలువ గల గుట్కా, అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో రెండు కేసులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కాగా.. కాజీపేట పరిధిలో ఒక కేసు నమోదైంది. నిషేధిత పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.
News November 18, 2025
నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.
News November 18, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు గుట్కా కేసులు

ప్రభుత్వ నిషేధిత పోగాకు విక్రయిస్తున్న ముగ్గురిపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.18,500 విలువ గల గుట్కా, అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో రెండు కేసులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కాగా.. కాజీపేట పరిధిలో ఒక కేసు నమోదైంది. నిషేధిత పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.


