News March 19, 2025
వనపర్తి: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది: రాజేంద్రప్రసాద్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి బీసీ ఎస్సీ వర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం కోసం కులగణనను చేపడతామన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేశారన్నారు.
Similar News
News November 18, 2025
కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.
News November 18, 2025
కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.
News November 18, 2025
వక్ఫ్ భూముల నమోదు కోరిన ముస్లిం సంక్షేమ సంఘం

కరీంనగర్లో TG రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ మోబిన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనికి వినతిపత్రం అందించారు. దేశవ్యాప్త వక్ఫ్ భూములు, మసీద్లు, ఈద్గా, ఖబ్రస్థాన్, దర్గాలు, ఇతర వక్ఫ్ ఆస్తులను DEC 5లోపు UMEED పోర్టల్లో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు తాజోద్దీన్, అక్బర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.


