News April 16, 2025
వనపర్తి జిల్లాలో 19,500 మందికి డయాబెటిస్: కలెక్టర్

వనపర్తి జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి 3,09,643 మందికి మిషన్ మధుమేహలో భాగంగా పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ పరీక్షల్లో 19,500 మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామని, వారిలో 3,000 మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారని గుర్తించామని చెప్పారు. డయాబెటిస్ గుర్తించిన వారందరికీ మందులతో పాటు, జీవనశైలిలో మార్పులను సూచించామని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
అద్దంకి: తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకున్నారని కుమారుడు సూసైడ్

అద్దంకిలోని గాజులపాలేనికి చెందిన శేషాద్రి (21) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్నారని మనస్తాపం చెంది ఈ నెల 11న శేషాద్రి విషం తిన్నట్లు సీఐ సుబ్బరాజు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం యువకుడు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుడి తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. యువకుడు నర్సారావుపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.


