News December 11, 2024
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం రాష్ర్టంలో ఏమైంది: ఎంపీ

ఆంధ్రప్రదేశ్లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డులు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Similar News
News January 4, 2026
నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 4, 2026
నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 4, 2026
నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.


