News February 17, 2025
వరంగల్లో NHRC WEO రాష్ట్ర కమిటీ సమావేశం

నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ (NHRCWEO) రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం వరంగల్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NHRC WEO ఛైర్మన్, ఫౌండర్ మహమ్మద్ మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2026
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు (పిల్ల కొమ్ము) గరిష్ఠ ధర రూ.12,400, కనిష్ఠ ధర రూ.8,000గా నమోదైంది. పసుపు (మండ కొమ్ము) గరిష్ఠ ధర రూ.11,655, కనిష్ఠం రూ.8,000 ఉండగా, కందులు రూ. 6,768, చిక్కుడు రూ. 4,611, వరి (1010) రూ. 1,752 చొప్పున పలికాయి. మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,857 కనిష్ఠ ధర రూ. 1,801గా పలికాయని మార్కెట్ అధికారులు. మార్కెట్కు ఈరోజు మొత్తం 652 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.
News April 17, 2026
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు ఇలా..!

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 14,516, కనిష్ఠం రూ. 9,009, పసుపు గోళ గరిష్ఠం రూ. 13,566, కనిష్ఠం రూ. 8,585, పసుపు చూర గరిష్ఠం రూ. 11,555, కనిష్ఠం రూ. 8,181గా పలికాయి. ఈ రోజు మార్కెట్కు మొత్తం 956 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
News April 17, 2026
IPL: బోణీ కొట్టి బోల్తా పడింది!

ఐదుసార్లు ఛాంపియన్ MI ఈ IPLలో దారుణంగా ఆడుతోంది. తొలి మ్యాచులో KKRపై గెలిచి బోణీ కొట్టిన ఆ జట్టు తర్వాత 4 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో -1.076 నెట్రన్తో పాయింట్ల టేబుల్లో చివరి నుంచి రెండో ప్లేసులో నిలిచింది. జట్టులో సీనియర్లు రోహిత్, సూర్య, హార్దిక్, తిలక్ గొప్పగా రాణించడం లేదు. పేసర్లలో బుమ్రా, చాహర్ తేలిపోతున్నారు. పాండ్య కెప్టెన్సీపైనా అటు ప్లేయర్లు, ఇటు ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.


