News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఆళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు
✓ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్
✓పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్
✓కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ
✓సుజాతనగర్: రోడ్డు ప్రమాదంలో పది మేకలు మృతి
✓శాంతియుత ఎన్నికలకు సహకరించాలి: ఇల్లందు డీఎస్పీ
✓కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్


