News February 20, 2025

వరంగల్: నిన్నటి లాగే తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి లాగే తటస్థంగా ఉంది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. బుధవారం రూ.6,810కి చేరింది. ఈరోజు సైతం అదే ధర పలికింది. గతవారం మొదట్లో రూ.7,200పై చిలుకు పలికిన పత్తి ధర ఈవారం భారీగా తగ్గడంతో పత్తి పండించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 6, 2025

డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

image

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం

News December 6, 2025

GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

image

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.

News December 6, 2025

GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

image

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.