News July 12, 2024
వరంగల్ మార్కెట్లో తగ్గిన చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పసుపు, పల్లికాయ ధరలు తగ్గాయి. > నిన్న రూ.13,759పలికిన పసుపు..నేడు రూ. 12,659కి పడిపోయింది. > సూక పల్లికాయ ధర నిన్న రూ. 6160 పలకగా..ఈరోజు రూ.6020 పలికింది. > పచ్చి పల్లికాయ ధర నిన్న రూ.4550 పలకగా.. నేడు రూ. 4300 పలికింది. > 5531 రకం మిర్చికి నిన్న రూ.13వేల ధర రాగా…నేడు రూ.12,500 వచ్చింది.
Similar News
News November 22, 2025
వరంగల్లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్కు బదిలీ అయ్యారు.
News November 22, 2025
వరంగల్లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్కు బదిలీ అయ్యారు.
News November 22, 2025
ఉమ్మడి వరంగల్ DCC అధ్యక్షులు వీరే..!

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్త డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది.
హనుమకొండ DCCగా ఇనుగాల వెంకటరామిరెడ్డి,
వరంగల్ DCCగా మహమ్మద్ అయుబ్,
ములుగు DCCగా పైడాకుల అశోక్,
జనగామ DCCగా లకావత్ ధనవంతి,
భూపాలపల్లి DCCగా బట్టు కరుణాకర్,
మహబూబాబాద్ DCCగా భూక్య ఉమాను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.


