News September 3, 2024

వరద బాధితులకు అండగా కర్నూలు ఎంపీ

image

విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, వస్తువుల పంపిణీ వాహనాన్ని కర్నూలు ఎంపీ నాగరాజు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులలో అండగా నిలవాలని కోరారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

Similar News

News October 30, 2025

కర్నూలు జిల్లాలో భారీగా SIల బదిలీలు

image

కర్నూలు జిల్లాలో పలువురు SIలను <<18148153>>బదిలీ<<>> చేస్తూ DIG ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
☞ హనుంత రెడ్డి (కోసిగి TO కర్నూలు 2టౌన్‌)
☞ సతీశ్ కుమార్(కర్నూలు 2 టౌన్ TO చిప్పగిరి)
☞ శ్రీనివాసులు(చిప్పగిరి TO ఫోర్త్ టౌన్ కర్నూలు)
☞ మోహన్ కిశోర్ రెడ్డి(కర్నూలు ఫోర్త్ టౌన్ TO కర్నూలు తాలూకా)
☞ నాయక్(ఇస్వీ TO VR)
☞ అశోక్(వెల్దుర్తి TO గూడూరు)
☞ తిమ్మయ్య(గూడూరు TO కర్నూలు 3టౌన్‌)
(బ్లూ కలర్‌పై క్లిక్ చేయండి)

News October 30, 2025

కర్నూలు జిల్లాలో భారీగా SIల బదిలీలు

image

☞ నరేశ్(కర్నూలు తాలూకా TO వెల్దుర్తి)
☞ పరమేశ్ నాయక్(సి.బెళగల్ TO VR)
☞ వేణుగోపాల్ రాజు(DSB కర్నూలు TO సి.బెళగల్‌)
☞ మహబూబ్ బాషా(ఆలూరు TO VR)
☞ మన్మధ విజయ్(DTC కర్నూలు TO ఆలూరు)
☞ తిమ్మారెడ్డి(కర్నూలు 1 టౌన్ TO నందవరం)
☞ మహేశ్ కుమార్(పెద్దతుంబళం TO ఇస్వీ)
☞ మల్లికార్జున(కర్నూలు 2 టౌన్ TO పెద్దతుంబళం)
☞ దేవదాస్, మహేంద్ర, రామదాస్(VR TO ఆదోని 3 టౌన్, PCR ఆదోని, పత్తికొండ UPSకు)
☞ రమేశ్ రెడ్డి(కోసిగి)

News October 29, 2025

కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. స్టడీ క్లాసులు లేదా అదనపు తరగతులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్ద సురక్షితంగా ఉంచాలని సూచించారు.