News April 15, 2025

వాజేడు వ్యాప్తంగా కరపత్రాల కలకలం!

image

ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా గిరిజన యువజన సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, కడేకల్, పేరూరు, వాజేడు పరిధిలోని కొప్పుసురు, మురుమూరు, ప్రగల్లపల్లి ప్రాంతంలో కరపత్రాలు వెలువడటంతో బయానక వాతావరణం ఏర్పడింది. అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు, ఎంత కాలం ఈ అరాచకాలు అంటూ కరపత్రాల్లో రాశారు.

Similar News

News November 28, 2025

U-19 ఆసియా కప్ ఇండియా టీమ్ ఇదే

image

ACC మెన్స్ U-19 ఆసియా కప్‌కు BCCI స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. దుబాయ్ వేదికగా DEC 12నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. DEC 14న IND-PAK తలపడనున్నాయి.
IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్యవంశీ, విహాన్(vc), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్ష్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్

News November 28, 2025

U-19 ఆసియా కప్ ఇండియా టీమ్ ఇదే

image

ACC మెన్స్ U-19 ఆసియా కప్‌కు BCCI స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. దుబాయ్ వేదికగా DEC 12నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. DEC 14న IND-PAK తలపడనున్నాయి.
IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్యవంశీ, విహాన్(vc), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్ష్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్

News November 28, 2025

వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 568 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు పూర్తయిందన్నారు. ఈ సంఖ్యను రెట్టింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 167 రైతు సేవా కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.