News February 2, 2025

వికారాబాద్: ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఉమా

image

దివ్యాంగుల ఉపాధి, పునరావాస పథకానికి దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 12 వరకు సమయం పొడిగించామని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. దివ్యాంగులు ఆర్థిక స్వాలంబన పొంది అందరిలాగా సాధారణ జీవనం గడపడానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించి జీవనోపాధి పొందాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారన్నారు.

Similar News

News November 18, 2025

వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

image

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.

News November 18, 2025

వనపర్తి: పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సు

image

ఈనెల 20న అమావాస్య సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పంచముఖికి ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి నుంచి మధ్యాహ్నం 12గం.కు బయలుదేరి సాయంత్రం పంచముఖి చేరుకొని అక్కడ దర్శన అనంతరం మంత్రాలయం చేరుకొని అక్కడ దర్శనం అనంతరం తిరిగి పంచముఖి చేరుకొని మధ్య రాత్రి బయలుదేరి 21న ఉదయం వనపర్తికి చేరుకుంటుందన్నారు. ఒకరికి రాను పోను రూ.600 ఛార్జీ ఉంటుందన్నారు.

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.