News February 26, 2025

వికారాబాద్: నిరంతరం తనిఖీలు ఉండాలి: కలెక్టర్

image

వసతి గృహాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంక్షేమ శాఖలు, వసతి గృహాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో కూరగాయలు, బియ్యం తాగునీటి నాణ్యతను పరిశీలించాలన్నారు.

Similar News

News October 24, 2025

విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన పొన్నం

image

భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలం రాంపూర్‌కి చెందిన విద్యార్థిని ఘటనపై హనుమకొండ కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

News October 24, 2025

MNCL: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

image

2026 మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టులకు రూ.110, 3 కన్న ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వోకేషనల్ కు అదనంగా రూ.185 చెల్లించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 30 నుంచి నవంబర్ 13 వరకు, అపరాధ రుసుంతో రూ.50తో 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11 వరకు, రూ.500తో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.

News October 24, 2025

విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన పొన్నం

image

భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలం రాంపూర్‌కి చెందిన విద్యార్థిని ఘటనపై హనుమకొండ కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.