News March 19, 2025
వికారాబాద్: బీజేపీలో అంతర్గత కుమ్ములాట

ఊహించని విధంగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా స్థానికేతరుడైన డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డిని నియమించడంతో వికారాబాద్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. నామినేషన్ తిరస్కరించాలని సంబంధిత పరిశీలకునికి వినతి పత్రం సమర్పించిన రోజే జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని నియమించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హైదరాబాద్కు వెళ్లనున్నారు.
Similar News
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.


