News March 17, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, L కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెర్లాం, వంగర, S కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News January 4, 2026

బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్‌గా డా.రవిశేఖర్

image

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐఆర్‌, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్‌గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.