News August 31, 2024
విజయనగరం: పింఛన్ల పింపిణీకి సర్వం సిద్ధం

పింఛన్ల పంపిణీ ప్రక్రియను శనివారం ఉదయం 6గంటలకే ప్రారంభించారు. ఆ విధంగా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే తమను సంప్రదించాలని చెప్పారు. రేపు ఆదివారం కావడంతో ఈ రోజు పింఛన్ల పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Similar News
News November 18, 2025
విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
News November 18, 2025
విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
News November 18, 2025
మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలు అందించండి: VZM SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘ఓ ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోమ్లకు తరలించి చికిత్స అందించనున్నట్లు చెప్పారు.


