News February 22, 2025
విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సీ మిషన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్ ట్యాంకర్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.
Similar News
News November 17, 2025
WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్ప్రింట్స్!

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
News November 17, 2025
WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్ప్రింట్స్!

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
News November 17, 2025
14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్సైట్: <


