News March 16, 2025
విజయనగరం: 119 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO యు. మాణిక్యం నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 119
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 23,765
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్లు: 7
➤ సిట్టింగ్ స్క్వాడ్లు: 2
➤ ఇన్విజిలేటర్లు:2,248
☞ అందరికీ Way2News తరఫున All THE Best
Similar News
News February 9, 2026
VZM: సీపీఆర్ విధానంపై పోలీసులకు అవగాహన

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మ్ర్డ్ రిజర్వు సిబ్బందికి CPR శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోల్డెన్ అవర్స్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. సీపీఆర్ ఎప్పుడు, ఎలా, ఎంతసేపు చేయాలో పూర్తి అవగాహన అవసరమని స్పష్టం చేశారు. డా. రామారావు మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టును గుర్తించి సకాలంలో సీపీఆర్ చేస్తే గుండె మళ్లీ పనిచేస్తుందన్నారు.
News February 9, 2026
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: VZM కలెక్టర్

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టరేట్కు రావాలన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారన్నారు.
News February 9, 2026
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: VZM కలెక్టర్

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టరేట్కు రావాలన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారన్నారు.


