News April 6, 2025

విజయవాడలో నేడు చికెన్ ధరలు ఇవే.! 

image

విజయవాడలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.310 ఉండగా నేడు రూ.270గా ఉంది. అలాగే స్కిన్ రూ.260లుగా ఉంది. చేపల ధరలు గత వారంతో పోలిస్తే కేజీకి రాగండి రూ.20లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. రాగండి కిలో రూ.220గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారులు చెప్పారు. మటన్ కిలో రూ.1000 యథావిధిగా ఉంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.

Similar News

News November 21, 2025

‘వికారాబాద్‌లో TET పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి’

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో టెట్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేక లేఖ రాశారు. జనవరి 3, 2026 నుంచి 31, 2026 వరకు జరగనున్న తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET–2026) పరీక్షలకు జిల్లాలోనే కేంద్రం ఉంటే స్థానిక అభ్యర్థులకు పెద్ద సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

News November 21, 2025

‘వికారాబాద్‌లో TET పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి’

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో టెట్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేక లేఖ రాశారు. జనవరి 3, 2026 నుంచి 31, 2026 వరకు జరగనున్న తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET–2026) పరీక్షలకు జిల్లాలోనే కేంద్రం ఉంటే స్థానిక అభ్యర్థులకు పెద్ద సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

News November 21, 2025

‘వికారాబాద్‌లో TET పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి’

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో టెట్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేక లేఖ రాశారు. జనవరి 3, 2026 నుంచి 31, 2026 వరకు జరగనున్న తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET–2026) పరీక్షలకు జిల్లాలోనే కేంద్రం ఉంటే స్థానిక అభ్యర్థులకు పెద్ద సౌకర్యం కలుగుతుందని తెలిపారు.