News August 21, 2024

విజయవాడ నుంచి అచ్యుతాపురానికి బయలుదేరిన హోంమంత్రి

image

అచ్యుతాపురం ఫార్మాసిటీ ప్రమాదం నేపథ్యంలో హోంమంత్రి అనిత విజయవాడ నుంచి హుటాహుటిన అచ్యుతాపురం బయలుదేరారు. ఘటన తెలిసిన వెంటనే అధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. బుధవారం రాత్రి ఇక్కడికి చేరుకొని ఫార్మా కంపెనీ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

Similar News

News November 18, 2025

విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

News November 18, 2025

విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

News November 18, 2025

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.