News September 10, 2024
విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో దొంగలు

విజయవాడ వరద ప్రభావిత కాలనీలలో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా బీరువాల్లోని నగదు, బంగారం, గ్యాస్ సిలిండర్లు కాజేస్తున్నారు. లూనా సెంటర్లో 10తులాల బంగారం. రూ.లక్షన్నర నగదు, వాంబే కాలనీలో 3తులాల బంగారంతో పాటు సింగ్ నగర్, తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలోని సొత్తు కాజేశారని కంటతడి పెడుతున్నారు.
Similar News
News January 22, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
News January 22, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
News January 22, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.


