News November 14, 2024
విడదల రజినీ, డైమండ్ బాబుకి కీలక బాధ్యతలు

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి విడదల రజిని, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News April 14, 2026
GNT: రేపే ఇంటర్ ఫలితాలు.. 67,669 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. IPE 2026లో జిల్లాలో మొత్తం 67,669 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 35,485 మంది, రెండో సంవత్సరం 32,184 మంది ఉన్నారు. 87 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం10:31కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 14, 2026
GNT: రేపే ఇంటర్ ఫలితాలు.. 67,669 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. IPE 2026లో జిల్లాలో మొత్తం 67,669 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 35,485 మంది, రెండో సంవత్సరం 32,184 మంది ఉన్నారు. 87 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం10:31కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 14, 2026
GNT: రేపే ఇంటర్ ఫలితాలు.. 67,669 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. IPE 2026లో జిల్లాలో మొత్తం 67,669 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 35,485 మంది, రెండో సంవత్సరం 32,184 మంది ఉన్నారు. 87 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం10:31కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


