News February 1, 2025
విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి: జిల్లా జడ్జి

ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమని సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డా. సాయి రమాదేవి అన్నారు. చిన్నకోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలోనే విద్యా పాటిష్టంగా ఉండాలన్నారు.
Similar News
News January 3, 2026
కాల్స్, మెసేజ్లు వేరేవాళ్లకు వెళ్తున్నాయా? ఇలా చెక్ చేసి ఆపేయండి!

‘అన్కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్’ ద్వారా హ్యాకర్లు మీ కాల్స్, SMS, OTPలను వారి నంబర్కు మళ్లించే ప్రమాదం ఉంది. మొబైల్లో *#21# డయల్ చేస్తే మీ స్క్రీన్పై ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో వాయిస్, డేటా, SMS వంటి వాటి పక్కన Not Forwarded అని ఉంటే మీ ఫోన్ సేఫ్. ఒకవేళ ఏదైనా నంబర్ కనిపిస్తే మీ సమాచారం లీక్ అవుతున్నట్టే. ఫార్వర్డ్ అవుతున్నాయని గుర్తిస్తే ##002# డయల్ చేసి అన్ని సెట్టింగ్లను రద్దు చేయొచ్చు.
News January 3, 2026
BSFలో 549 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News January 3, 2026
పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. ఖాళీలు ఇలా.!

జిల్లాలోని కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 100 పోస్ట్లు భర్తీ చేయనున్నారు. టైప్-4లో ఖాళీలు ఇలా ఉన్నాయి.
వార్డెన్: 6.
పార్ట్ టైమ్ టీచర్: 7.
చౌకీదార్: 6.
హెడ్ కుక్: 5.
అసిస్టెంట్ కుక్: 14.
టైప్-3 మొత్తం: 62.
టైప్-4 మొత్తం: 38.


