News February 17, 2025

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో

image

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నూతన ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 64 మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారని, దీంతో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరనుందని తెలిపారు. నూతన ఉపాధ్యాయుల విధులలో చేరిన రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు.

Similar News

News April 17, 2026

మెదక్: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

image

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 17, 2026

మెదక్: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

image

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 17, 2026

మెదక్: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

image

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.