News February 21, 2025

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి, భోజనం చేస్తూ.. వారితో ముచ్చటించారు. కాగా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఈరోజు రాత్రి వసతి గృహంలో విద్యార్థులతో కలిసి బస చేయనున్నారు. అంతకుముందు ఆయన వంట శాలను పరిశీలించారు.

Similar News

News November 18, 2025

వేములవాడ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత

image

వేములవాడ ఏరియా ఆసుపత్రిని కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం సందర్శించారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

News November 18, 2025

వేములవాడ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత

image

వేములవాడ ఏరియా ఆసుపత్రిని కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం సందర్శించారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

News November 18, 2025

తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.