News October 29, 2024

విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోండి: ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మంగళవారం DYNAMECHS-2K24 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగం వైపు మాత్రమే కాకుండా.. పరిశోధనల వైపు కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Similar News

News November 29, 2025

సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

image

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్‌కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.

News November 29, 2025

సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

image

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్‌కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.

News November 29, 2025

సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

image

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్‌కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.