News March 4, 2025

విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు: వరుణ్ రెడ్డి

image

హన్మకొండలోని NPDCL కార్యాలయంలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి , ఏప్రిల్ నెలలు పరీక్షల సమయం కావున విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్లు సామర్థ్యం పెంపుదల చేయాలని తెలిపారు.

Similar News

News October 25, 2025

మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

image

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్‌షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.

News October 25, 2025

మన HYDలో రోప్ వే నిర్మాణానికి లైన్ క్లియర్..!

image

HYDలోని గోల్కొండ నుంచి కుతుబ్‌షాహి టూంబ్స్ వరకు 1.5 KM మార్గం రోప్ వే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థకు కన్సల్టెన్సీగా ఎంపిక చేసింది. HMDA ఆధ్వర్యంలో లైన్ క్లియర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరో 3 నెలల్లో నివేదిక సిద్ధం చేసి, అందజేయనున్నారు. దీని ఆధారంగానే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరగనుంది.

News October 25, 2025

GVMCలో ‘స్థాయి’ని మరిచి అవినీతి?

image

GVMC స్థాయి సంఘంలో కొందరు సభ్యులు స్థాయిని మరిచి వసూళ్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్థాయిసంఘం సమావేశాల్లో 215 పనులకు ఆమోదం తెలిపగా..పలు అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు అడిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. పనుల్లో పర్సెంటీజీలు ఇస్తే దేనికైనా ఓకే చెప్పేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వాటాల్లో తేడా రావడంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగినట్లు నాయకుల్లో చర్చ నడుస్తోంది.