News March 28, 2025
విద్య ద్వారానే అసమానతలకు ముగింపు: ప్రొఫెసర్ బి శివారెడ్డి

విద్య ద్వారానే అసమానతలు తొలగుతాయని ప్రొఫెసర్ బి. శివారెడ్డి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి జరుగుతుందని, అసమానతలు తొలగుతాయని అన్నారు. విద్య పైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News November 18, 2025
గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News November 18, 2025
షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్కు లింకులున్నట్లు గుర్తించారు.


