News May 16, 2024

విశాఖలో యాక్సిడెంట్.. వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మృతి

image

<<13252907>>మధురవాడ<<>>లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గుమ్మడి మధు (51) మృతి చెందారు. భామిని మండలం కాట్రగడకు చెందిన మధు విశాఖలో స్థిరపడ్డారు. నగరంలో పని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఎండాడ నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. జీవీఎంసీ చెత్త తరలించే లారీగా సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.