News February 25, 2025
విశాఖ: ఈనెల 27న పారిశుద్ధ్య కార్మికులకు సెలవు

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున కార్మికులు విధులకు హాజరై యథావిధిగా వ్యర్థాలను సేకరిస్తారని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేశ్ తెలిపారు. దీంతో వారికి ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఫిబ్రవరి 27వ తేదీన వ్యర్థాలను వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ బిన్లలో పడేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 28న(శుక్రవారం) పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయాలన్నారు.
Similar News
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


