News April 4, 2024
విశాఖ: జంతు పురావాస కేంద్రానికి ఎలుగుబంటి తరలింపు

శ్రీకాకుళం జిల్లా అడవుల్లో అటవీ శాఖ అధికారులకు చిక్కిన ఎలుగుబంటిని విశాఖ జూలో గల జంతు పునరావాస కేంద్రానికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటిని ఆ జిల్లా అటవీ డివిజన్ అధికారులు, విశాఖ జూ రెస్క్యూ టీం సభ్యులు దానిని పట్టుకుని విశాఖ ఏఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్ తెలిపారు. వైద్యులు దానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారని అన్నారు.
Similar News
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.


