News July 10, 2024

విశాఖ జనాభా గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి

image

విశాఖ నగర జనాభా 23.85 లక్షలకు చేరింది. గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి సాధించింది. 2021లో విశాఖ జనాభా 22.26 లక్షలు ఉండగా, 2022లో 22.78 లక్షలు, 2023లో 23.31 లక్షలుగా నమోదయింది. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఏయూలోని పీ.ఆర్.సీ కేంద్రం సంచాలకులు ఆచార్య బీ.మునిస్వామి వివరాలను వెల్లడించారు. అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాగా.. తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా విశాఖ నిలుస్తోంది.

Similar News

News December 18, 2025

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్ సీఎండీగా గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 18, 2025

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్ సీఎండీగా గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 18, 2025

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్ సీఎండీగా గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.