News February 10, 2025

విశాఖ: పండుగ మిగిల్చిన విషాదం

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్రతీరంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వారు సూర్యదేవుని నోములు పండుగకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. అందులో సూర్యతేజ్(17), పవన్ తేజ్ సముద్రంలో ఈతకు దిగారు. అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. దగ్గరలోని మత్స్యకారులు సూర్యతేజను బయటకు తీసీ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పవన్ తేజ ఆచూకీ తెలియాల్సి ఉంది.

Similar News

News November 26, 2025

ఘనపూర్‌లో అత్యధికం.. శ్రీరంగాపూర్‌లో అత్యల్పం

image

వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఘనపూర్ మండలంలో 29 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా శ్రీరంగాపూర్ మండలంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఘనపూర్‌కు తొలి విడతలో, శ్రీరంగాపూర్‌కు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఘనపూర్ తర్వాత పానగల్ మండలంలో 28 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.

News November 26, 2025

ఘనపూర్‌లో అత్యధికం.. శ్రీరంగాపూర్‌లో అత్యల్పం

image

వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఘనపూర్ మండలంలో 29 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా శ్రీరంగాపూర్ మండలంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఘనపూర్‌కు తొలి విడతలో, శ్రీరంగాపూర్‌కు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఘనపూర్ తర్వాత పానగల్ మండలంలో 28 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.

News November 26, 2025

ఘనపూర్‌లో అత్యధికం.. శ్రీరంగాపూర్‌లో అత్యల్పం

image

వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఘనపూర్ మండలంలో 29 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా శ్రీరంగాపూర్ మండలంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఘనపూర్‌కు తొలి విడతలో, శ్రీరంగాపూర్‌కు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఘనపూర్ తర్వాత పానగల్ మండలంలో 28 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.