News November 1, 2024
విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.
Similar News
News December 24, 2025
అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.
News December 24, 2025
అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.
News December 24, 2025
అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.


