News October 10, 2024

విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు

image

విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

Similar News

News December 21, 2025

భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.

News December 21, 2025

భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.

News December 21, 2025

భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.