News February 9, 2025
వెంకన్న సేవలో మంత్రి సవిత

మంత్రి సవిత ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
Similar News
News March 26, 2025
IPLలో సరికొత్త చరిత్ర

IPL 2025 సరికొత్త జోష్తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
News March 26, 2025
రేపటి నుంచి జాతీయ కరాటే ఛాంపియన్షిప్

TG: HYD గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు నాలుగో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ జరగనుంది. సీనియర్, అండర్ 21, పారా కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీలను ప్రారంభిస్తారు. 29న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని బహుమతులు ప్రదానం చేస్తారు.
News March 26, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ దొర్నిపాడులో శిథిలావస్థకు చేరిన కుందూ నది వంతెన
☞ HYDలో న్యాయవాది హత్య.. నంద్యాలలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
☞ కొలను భారతి ఆలయ అర్చకుడిపై దాడి
☞ తెలుగు గంగకు రూ.100 కోట్లు
☞ఆళ్లగడ్డ MLA అడుగుకు ‘రూపాయి పవాల’ కమిషన్: YCP
☞ శ్రీశైల క్షేత్రంలో కన్నడ భక్తుల సందడి ☞ ఆదోనిలో యువకుడి బలవన్మరణం
☞ కోడుమూరు ఘటన.. సిగరెట్ తీసుకురాలేదని.!
☞ సంజామల రైల్వే స్టేషన్ లో కొరవడిన సౌకర్యాలు