News November 11, 2024

వేంపల్లె: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

image

రాష్ట్రస్థాయి అండర్ – 14 రగ్బీ పోటీల్లో వేంపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. కమలాపురంలో జరిగిన ఈ రగ్బీ పోటిల్లో బాలికల విభాగంలో బిందు మాధవి 2వ స్థానం, బాలుర విభాగంలో నూరుల్లా 3వ స్థానంలో రాణించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 19, 2026

ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

image

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్‌లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

News April 19, 2026

ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

image

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్‌లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

News April 19, 2026

ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

image

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్‌లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.