News February 26, 2025
వేములవాడలో పటిష్ఠ భద్రత చర్యలు

వేములవాడలోని మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ, క్యూ లైనలో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఇబ్బందులు ఉంటే సిబ్బందితో మాట్లాడుతూ.. సులభంగా దర్శనం అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
Similar News
News November 21, 2025
HYD: ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: నాగిరెడ్డి

ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడులకు పాల్పడటం సహించరాని నేరమని అన్నారు. వారిపై దాడులు చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సంస్థ పరంగా కార్మికులకు పూర్తి భద్రత, భరోసా ఉంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.
News November 21, 2025
బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <
News November 21, 2025
జర్నలిస్ట్లు అక్రిడేషన్కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.


